ఇండియా VS ఉత్కంఠభరితమైన విజయం యొక్క ముఖ్యాంశాలు మరియు వీడియొ చూసి అందించండి
ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేసింది. దాని ఇంగ్లాండ్ జవాబుగా తొలి ఇన్నింగ్స్ 391 పరుగులు చేసింది. ఇండియా రెండో ఇన్నింగ్ లో 298-8 కి డిక్లేర్ చేసింది. టైలెండర్ బాట్ మెన్స్ బ్రూమర సమి ఇద్దరు పార్ట్నర్ షిప్ వలన ఇండియా 271 లక్ష్యం ఇంగ్లాండ్ ముందు వుంచింది. ఇంగ్లాండ్ 120 కి అల్ ఔట్ అయింది. ఇండియా 151 పరుగుల ఆధిక్యం తో ఇంగ్లాండ్ గెలిచింది. ఇండియా 5 మ్యాచ్ సిరీస్ లో 0-1 ముందు వుంది.
No comments:
Post a Comment